ఏపీలోని గిద్దలూరు
టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయన తన సమీప అభ్యర్థి కందూరు నాగార్జునరెడ్డి (వైసీసీ)పై 1,080 ఓట్ల తేడాతో గెలుపొందారు. అటు ఆత్మకూరు టీ
డీపీ అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి 6,880 మెజార్టీతో విజయం సాధించారు.