రాజ్‌కోట్ చేరుకున్న టీమిండియా ప్లేయర్లు

573చూసినవారు
ఈ నెల 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు రాజ్‌కోట్‌కు చేరుకున్నారు. కెప్టెన్ రోహీత్ శర్మ ముందుగానే వచ్చేయగా.. మిగిలిన క్రికెటర్లు నిన్న అర్ధరాత్రి హోటల్‌కు వచ్చారు. నేటి సాయంత్రం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టే అవకాశం ఉంది. కాగా, ఐదు టెస్టు సిరీస్‌లో రెండు జట్లు చెరొకటి గెలిచిన సంగతి తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్