తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

30319చూసినవారు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను దీపాదాస్ మున్షీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారనే విషయాలను మేనిఫెస్టోలో వివరించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు, హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి తదితర అంశాలను మేనిఫెస్టోలో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్