తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

68చూసినవారు
TG: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించాగా.. బీఆర్ఎస్‌ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా కొట్లాట‌కు దారితీసింది. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టొదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్