శ్రీశైల మల్లన్నకు స్వర్ణ రథం కానుక

607చూసినవారు
శ్రీశైల మల్లన్నకు స్వర్ణ రథం కానుక
ఏపీలోని శ్రీశైల మల్లికార్జునస్వామివారికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రథసప్తమి సందర్భంగా స్వర్ణ రథాన్ని కానుకగా అందజేశారు. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లను వెండి రథంపైనే ఊరేగిస్తుండగా, తొలిసారిగా స్వర్ణ రథం సమకూరింది. కాగా, 23.6 అడుగుల ఎత్తుతో బంగారు తాపడం చేయించిన ఈ రథం తయారీకి సూమారు రూ.11 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్