భారత్ లో ఎంట్రీకి టెస్లా రెడీ

67చూసినవారు
భారత్ లో ఎంట్రీకి టెస్లా రెడీ
గ్లోబల్ ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. టెస్లా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇండియాలో అనువైన ప్రాంతాన్ని వెతుకుతుంది. ఈ నెలలోనే అమెరికా నుంచి టెస్లా బృందం ఇండియాకు రానుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఏర్పాటైన ఆటోమోటివ్ హబ్‌లతో ఈ బృందం ప్లాంట్ కోసం స్థలాన్ని గుర్తించనుంది. ఈ ప్లాంటు విలువ సుమారు రూ.25 వేల కోట్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్