పింఛన్ల పంపిణీ.. నలుగురు మృతి

126395చూసినవారు
పింఛన్ల పంపిణీ.. నలుగురు మృతి
ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. గ్రామ సచివాలయాలకు వృద్ధులు క్యూ కట్టారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొలైంది. తొలి రోజు ఎండదెబ్బతో పలు జిల్లాల్లో నలుగురు వృద్ధులు మృతి చెందారు. మొదటి రోజు 25,66,000 మందికి అధికారులు పెన్షన్ల పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్