ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొ
నసాగుతుంది. గ్రామ సచివాలయాలకు వృద్ధులు క్యూ కట్టారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ
కార్యక్రమం మొద
లైంది. తొలి రోజు ఎండదెబ్బతో పలు జిల్లాల్లో
నలుగురు వృద్ధులు మృతి చెందారు. మొదటి రోజు 25,66,000 మందికి అధికారులు పెన్షన్ల పంపిణీ చేశారు.