వైసీపీలో చేరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడు బౌన్సర్లు ఉంటారని.. రోజుకు మూడు షిప్టుల్లో పని చేస్తారని చెప్పారు. పవన్
వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అనడం హస్యాస్పదం అన్ని అన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.