రంగంలోకి TDP అధిష్టానం

583చూసినవారు
రంగంలోకి TDP అధిష్టానం
ఏపీలో పొత్తులో భాగంగా కొంతమంది టీడీపీ నేతలకు సీటు దక్కలేదు. దీంతో అసంతృప్తిలో ఉన్న నేతలపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రెబెల్స్ గా పోటీకి సిద్ధమవుతోన్న నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. ముఖ్యంగా కోడుమూరు ఆకెపోగు ప్రభాకర్, ఆదోని మీనాక్షి నాయుడు, మంత్రాలయం తిక్కారెడ్డితో చర్చలు జరుపుతున్నారు. అనపర్తిలో నల్లమిల్లికి టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్