తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు

85చూసినవారు
తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. నేటి నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉ.9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మ.2 గంటల నుంచి సా.4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్