‘త్రివిధ దళాల ధైర్య సాహసాలు అద్భుతం’: మోదీ

73చూసినవారు
‘త్రివిధ దళాల ధైర్య సాహసాలు అద్భుతం’: మోదీ
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో జరిగిన ఎక్సర్‌సైజ్ భారత్ శక్తి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం చూసిన దృశ్యాలు, మన త్రివిధ దళాల ధైర్య సాహసాలు అద్భుతం. ఆకాశంలో జరిగిన గర్జన, నేలపై జరిగిన ఈ యుద్ధంతో మన విజయ ఘోష అన్ని దిశలా ప్రతిధ్వనించింది. ఇది కొత్త భారతదేశానికి పిలుపు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్