'రజాకార్' నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్రం

1530చూసినవారు
'రజాకార్' నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్రం
'రజాకార్' నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. బెదిరింపు కాల్స్ రావడంతో సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గూడూరు కోరారు. నిఘా వర్గాల ద్వారా కేంద్రం దర్యాప్తు చేసి నారాయణకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల అఘాయిత్యాలపై తెరకెక్కిన 'రజాకార్' మూవీ ఈ నెల 15న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్