4వ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి రేటు 7.8 శాతం నమోదు

75చూసినవారు
4వ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి రేటు 7.8 శాతం నమోదు
లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్‌కు ఒకరోజు ముందు, ఆర్థిక రంగంపై శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది.

సంబంధిత పోస్ట్