స్పీకర్ ఎన్నిక.. అధికార, ప్రతిపక్షాల బలాలివే

66చూసినవారు
స్పీకర్ ఎన్నిక.. అధికార, ప్రతిపక్షాల బలాలివే
దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం NDA తరుపున ఓం బిర్లా, ప్రతిపక్ష I.N.D.I. కూటమి తరుపున కేరళ కాంగ్రెస్ ఎంపీ సురేష్ బరిలో ఉన్నారు. బీజేపీకి సొంతంగా 240 ఎంపీలు, NDAలోని భాగస్వామ్య పార్టీలకు 53 ఎంపీలు, వైసీపీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 297 సభ్యుల బలం ఉంది. I.N.D.I. కూటమికి 233 సభ్యులు ఉన్నారు. దీంతో మెజారిటీ మార్క్ 272కి మించి ఓంబిర్లాకు మద్దతు ఉంది.

సంబంధిత పోస్ట్