నవజాత శిశువును బతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి!

50చూసినవారు
నవజాత శిశువును బతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి!
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. 15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే తండ్రి ఖననం చేశాడు. పోలీసులు నిందితుడిని తయ్యబ్‌గా గుర్తించారు. బిడ్డ ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, కోర్టు ఆదేశానుసారం, చిన్నారి మృతదేహాన్ని వెతికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్