స్టాలిన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

50చూసినవారు
స్టాలిన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
తమిళనాడులో కల్తీసారా తాగా ఇప్పటికి 55 మంది మరణించగా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, తీవ్ర అస్వస్థతకు గురైన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల తిరిగి ఇలా జరిగిందని ప్రభుత్వంపై కోర్టు సీరియస్ అయింది.

సంబంధిత పోస్ట్