2021లో వాయుకాలుష్యంతో ఎన్ని మరణాలు సంభవించాయంటే?

51చూసినవారు
2021లో వాయుకాలుష్యంతో ఎన్ని మరణాలు సంభవించాయంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయు కాలుష్యపై హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్(హెచ్ఈఐ), యునిసెఫ్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 12% దీనివల్లేనని తెలిపింది. 2021లో వాయుకాలుష్యంతో భారత్‌లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1,69,400, నైజీరియాలో 1,14,100, పాకిస్థాన్‌లో 68,100, ఇథియోపియాలో 31,100, బంగ్లాదేశ్‌లో 19,100 మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది.

సంబంధిత పోస్ట్