ఆ రైతుల పాస్‌పోర్ట్, వీసాలు రద్దు

84చూసినవారు
ఆ రైతుల పాస్‌పోర్ట్, వీసాలు రద్దు
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతులపై హర్యానా పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన ఉద్రిక్తతలో పలువురు రైతులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ఆ రైతులను గుర్తించి, వారి పాస్‌పోర్టులు, వీసాలను రద్దు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పంటలకు కనీస మద్దతు ధర, పలు డిమాండ్ల సాధనకు రైతులు నిరసనలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్