తల్లి రికార్డును బ్రేక్ చేసిన తనయుడు

2582చూసినవారు
తల్లి రికార్డును బ్రేక్ చేసిన తనయుడు
ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గానికి 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఇక్కడి నుంచి 1.67 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా.. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గత రికార్డులను బద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 3,88,615 ఓట్లతో ఘన విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్