ఈ ఆలయంలో మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయట

60చూసినవారు
ఈ ఆలయంలో మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయట
భారతదేశంలో ఎన్నో ఆశ్చర్యపరిచే, విశిష్ట ప్రత్యేకతలు కలిగిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ఉన్న ఐరావతేశ్వర ఆలయానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోని రాతి మెట్లు సంగీతాన్ని ప్రతిధ్వనింపజేయడం విశేషం. అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిఘూడ రహస్యంగా ఉన్నాయి. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్