వైసీపీ ఓట‌మి.. గుండెపోటుతో వ్య‌క్తి మృతి

53చూసినవారు
వైసీపీ ఓట‌మి.. గుండెపోటుతో వ్య‌క్తి మృతి
ఏపీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన బోయ కిష్టప్ప గుండెపోటుతో మరణించార‌ని వైసీపీ తెలిపింది. కిష్టప్ప కుమారుడు బోయ శివ వాలంటీర్‌గా ఉన్నార‌ని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్