ఎగ్జిట్ పోల్స్.. జమ్మూకశ్మీర్‌‌లో పట్టం వారికే!

68చూసినవారు
ఎగ్జిట్ పోల్స్.. జమ్మూకశ్మీర్‌‌లో పట్టం వారికే!
జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు సాధించొచ్చని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ అంచనా వేసింది. బీజేపీ 23-27 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది. పీడీపీ-28, బీజేపీ-25, కాంగ్రెస్‌-12, ఎన్సీపీకి-15 సీట్లు గెలుచుకుంటాయని రిపబ్లిక్‌ మ్యాట్రిజ్‌ సంస్థ అంచనా వేసింది. దైనిక్‌ భాస్కర్‌ ప్రకారం, కాంగ్రెస్‌-ఎన్‌సీ కూటమి 35-40, బీజేపీ 20-25, పీడీపీ 4-7 గెలుచుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్