ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి

52చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పైకప్పు కూలిన ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్