ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

52చూసినవారు
ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో గంట నుండి టేకాఫ్ కాకుండా రన్ వేపై విమానం నిలిచిపోయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ విమానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమెల్యేలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్