పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

549చూసినవారు
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టి పెట్టలేదని విమర్శించారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్