నాపై హత్యాయత్నం జరిగింది: సీఎం

70చూసినవారు
నాపై హత్యాయత్నం జరిగింది: సీఎం
బీజేడీపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీజేడీ ప్రభుత్వ హయాంలో బాంబులు విసిరి తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన సొంత జిల్లా కియోంఝర్లోని ఝుంపురాలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దేవుడి ఆశీస్సులు, ప్రజల ప్రేమ తనను రక్షించాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్