రాముడి గర్భగుడిలోకి వర్షపు నీరు

68చూసినవారు
రాముడి గర్భగుడిలోకి వర్షపు నీరు
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ఒక్క వర్షానికే ప్రభావం చూపించింది. సోమవారం కురిసిన వర్షానికి నీరు లీకేజ్ అయింది. బీజేపీ ప్రభుత్వం 2024 జనవరి 22న ఎంతో అట్టహాసంగా ఆలయాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని రోజులకే గర్భ గుడిపై కురిసిన ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయ పైభాగాన్ని సరిగ్గా అమర్చని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్