ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం చేసే చానళ్లు ఇవే..!

3985చూసినవారు
ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం చేసే చానళ్లు ఇవే..!
ఈనెల 22న అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనిని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. అయితే 22న అతిథులకు మాత్రమే రామాలయంలో ప్రవేశానికి ఆహ్వానం ఉండడంతో మిగిలిన వారికోసం దూరదర్శన్(డీడీ)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రామమందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేసి, డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రాణప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్