5.34 లక్షల కుటంబాల వివరాల సేకరణ

61చూసినవారు
5.34 లక్షల కుటంబాల వివరాల సేకరణ
AP: కులగణన సర్వేలో తొలిరోజు 14, 334 సచివాలయ పరిధిలో 5.34 లక్షల కుటుంబాల వివరాలను వాలంటీర్లు యాప్‌లో నమోదు చేశారు. అయితే నిన్న మొబైల్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చాలా చోట్ల వివరాల నమో­దులో ఆటంకాలు ఏర్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28 వరకు సర్వే జరగనుండగా.. మిస్ అయిన వారు సచివాలయాల్లో ఫిబ్రవరి 2 వరకు నమోదు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్