భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్.. చివరి మాటలు ఇవే

276417చూసినవారు
ఆటో నడవడం లేదని ఓ ఆటో డ్రైవర్ తన భార్యకు ఉరి వేసి తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్‌లోని ఖిల్లా కెనాల్‌ కు చెందిన స్వామి (45) దేవలక్ష్మి (40) దంపతులు. వీరికి ఇంచర్ చదువున్న కొడుకు మల్లికార్జున్‌ ఉన్నాడు. మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో నడక, చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు స్వామి బలవన్మరణానికి ముందు తన ఆత్మహత్యకు కారణాన్ని సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేశాడు. తనకు చెందిన ఆస్తులు తన కొడుకు చెందేలా చూడాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్