నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

79చూసినవారు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 256 పాయింట్‌ల నష్టంతో 72,505 వద్ద ట్రేడవుతుండగా.. నిప్టీ 40 పాయింట్లు నష్టపోయి 21,957 దగ్గర కొనసాగుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.85 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో రిలయన్స్, HCL టెక్, మారుతీ, TCS, పవర్ గ్రిడ్, L&T, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్