హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ.. ఏమ‌న్నారంటే..?

50చూసినవారు
హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన  అదానీ.. ఏమ‌న్నారంటే..?
అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చి ఏడాదికి పైగా అయ్యింది. ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేలకూలాయి. ఇప్పుడు ఈ నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ బహిరంగంగా మాట్లాడారు. అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ పురోగతిని ఆపడానికి, భారత ప్రభుత్వాన్ని పరువు తీయడానికి చేసిన ప్రయత్నమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్