రూ. 50,000 ఇచ్చి.. కొడుకుని హత్య చేయించిన తండ్రి

71చూసినవారు
రూ. 50,000 ఇచ్చి.. కొడుకుని హత్య చేయించిన తండ్రి
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న దారుణ ఘటన జరిగింది. ఓ తండ్రి వేరే వాళ్లకు రూ.50,000 ఇచ్చి తన కుమారుడైన ఇర్ఫాన్‌ను హత్య చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు తెలిపారు. డ్రగ్స్, జూదానికి ఇర్ఫాన్ అలవాటు పడటంతో తండ్రి ఇబ్బంది పడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్