17 ఏళ్ళుగా IPL ఆడుతున్న ప్లేయర్స్ వీళ్ళే!

59చూసినవారు
17 ఏళ్ళుగా IPL ఆడుతున్న ప్లేయర్స్ వీళ్ళే!
క్రికెట్ స్థాయిని మార్చిన ఐపీఎల్ ప్రారంభమై నేటికి 17 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రపంచానికి ఎంతోమంది నైపుణ్యం గల ఆటగాళ్ళను ఐపీఎల్ పరిచయం చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభం నుండి ఇప్పటికీ ఆడుతున్న స్పెషల్ ప్లేయర్స్ మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్, రహానే, అశ్విన్, మనీష్ పాండే, పీయూష్ చావ్లా మన అందరి హృదయాల్లో నిలిచిపోయారు. వీరిలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్