1999లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో నలుగురు సైనికులకి అత్యున్నత శౌర్యపురస్కారం పరమవీర చక్ర అవార్డు లభించింది. వారి పేర్లు..
👉🏻కెప్టెన్ విక్రమ్ బాత్రా (13 JAK రైఫిల్స్ యూనిట్)
👉🏻రైఫిల్మ్యాన్ సంజయ్ కుమార్ (13 JAK రైఫిల్స్ యూనిట్)
👉🏻సుబేదార్ మేజర్ వైఎస్ యాదవ్ (18 గ్రెనేడియర్స్ యూనిట్)
👉🏻లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే (1/11 గూర్ఖా రైఫిల్స్ యూనిట్)