8 రాష్ట్రాల్లో క్లీన్ స్విప్ చేసిన బీజేపీ

1039చూసినవారు
8 రాష్ట్రాల్లో క్లీన్ స్విప్ చేసిన బీజేపీ
దేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. పలు రాష్ట్రాల్లో ఎవరి ఊహలకు అందకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్విప్ దిశగా దూసుకుపోతుంది. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు 25 స్థానాల్లో గెలుపొందింది. ఢిల్లీ (7/7), మధ్యప్రదేశ్‌లో (29/29), హిమాచల్ ప్రదేశ్‌లో (4/4) అరుణాచల్ ప్రదేశ్‌లో (2/2), ఉత్తరాఖండ్ 5, త్రిపుర 2, అండమాన్ నికోబార్ ఒక స్థానంలో గెలుపొందింది.

సంబంధిత పోస్ట్