జనసేన పార్టీ
అధినేత పవన్కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీనిపై ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ‘ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్
నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా’ అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ను నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు.