ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే

65చూసినవారు
ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. ఇందులో 40 మందికి పైగా మహిళా అథ్లెట్లు ఉండగా, ఐదుగురు తెలుగమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, బాక్సింగ్ నుంచి నిఖత్ జరీన్, 100 మీ. హార్డిల్స్ రేస్‌లో జ్యోతి యర్రాజీ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శ్రీజ ఆకుల, 4×400M రిలే ఈవెంట్‌లో జ్యోతిక శ్రీ ఒలింపిక్స్ బరిలో పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్