ఎన్డీయే ప్రభుత్వ అవినీతికి ఈ ఘటనలే నిదర్శనం: ఖర్గే

52చూసినవారు
ఎన్డీయే ప్రభుత్వ అవినీతికి ఈ ఘటనలే నిదర్శనం: ఖర్గే
పదేళ్ల ఎన్‌డిఎ పాలనలో అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా నాసిరకం పనుల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఎన్‌సి చీఫ్ ఖర్గే విమర్శించారు. ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు, జబల్‌పూర్‌ ఎయిర్‌పోర్టు పైకప్పులు కూలిపోయాయి. అయోధ్యలో కొత్త రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. రామ మందిరం లీక్ అవుతోంది. బీహార్‌లో 13 వంతెనలు కూలిపోయాయి. మోర్బీ వంతెన కూలిపోవడంతో గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుందని 'X' ద్వారా మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్