పెరిగిన బంగారం, వెండి ధరలు

80చూసినవారు
పెరిగిన బంగారం, వెండి ధరలు
గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారట్ గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.65,750 నుంచి రూ.66,150 కి చేరుకుంది. 24 క్యారట్ గోల్డ్ ధర రూ.430 పెరిగి రూ.71,730 నుంచి రూ.72,160 కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.89,170 ఉండగా, రూ.658 పెరిగి రూ.89828కు చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్