బైకుపై వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగలు (వీడియో)

50చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. జాంకీపురంలో ఓ మహిళ మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆమెను చూసిన ఇద్దరు దొంగలు బైకుపై వచ్చి.. మెడలో ఉన్న గొలుసును దోచుకెళ్లారు. అనంతరం మహిళ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్