ఇది చంద్రబాబు పాలన ఎలా ఉండనుందో తెలిపే సందేశం: జగన్

57చూసినవారు
ఇది చంద్రబాబు పాలన ఎలా ఉండనుందో తెలిపే సందేశం: జగన్
ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు.. వైసీపీ కార్యాలయం కూల్చివేత ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానని జగన్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్