హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కూటమి ప్రభత్వం: వైసీపీ

607చూసినవారు
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కూటమి ప్రభత్వం: వైసీపీ
వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నేడు వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేసి.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, దీనిని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్న వైసీపీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్