తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

67చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇక శుక్రవారం స్వామివారిని 72,294 మంది భక్తులు దర్శించుకోగా, 31,855 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్