భవనం కూలి ముగ్గురు మృతి

63చూసినవారు
భవనం కూలి ముగ్గురు మృతి
గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఖాంభాలియా పట్టణంలో మూడంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనమళ్లు మృతి చెందారు. మరో ఐదుగురిని రక్షించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్