ఏపీ ప్రభుత్వానికి మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం

69చూసినవారు
ఏపీ ప్రభుత్వానికి మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫై చేశారు. మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్