అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు (వీడియో)

55చూసినవారు
తెలంగాణ మెదక్ జిల్లాలో శివంపేట మండలం కొంతాన్ పల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి పారిపోయారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్ చేస్తూ బుధవారం నిరసనకు దిగారు. ఈ మేరకు శివంపేట పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నాయకులు నిందితులపై ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్