ఆఫీసులోకి చొరబడి కాల్పులు జరిపిన దుండగులు.. వీడియో

50చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా వ్యాపార సముదాయాల్లోకి వచ్చి వ్యాపారులను బెదిరించారు. శుక్రవారం ఓ ఆఫీసులోకి చొరబడి అధికారులను బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ముగ్గురు దుండగులు ఓ ఆఫీసు లోకి వచ్చి అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పలు వాహనాలను ద్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్