BRSకు గడ్డుకాలం!

79చూసినవారు
BRSకు గడ్డుకాలం!
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లో డిపాజిట్లు దక్కలేదు. 17 సీట్లలో ఒక్క చోట కూడా గెలవకపోవడంతో గులాబీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో డకౌట్‌తో దుకాణం బంద్ అయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్