విషాదం. బస్సుకింద పడి చిన్నారి మృతి

3966చూసినవారు
విషాదం. బస్సుకింద పడి చిన్నారి మృతి
ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగులో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారి ప్రైవేటు స్కూలు బస్సు కింద పడి మృతిచెందింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు. చిన్నారి మృతితో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్